ETV Bharat / state

'రైల్వే స్టేషన్ సమీప రోడ్లపై చెత్తను వేయకూడదు'

స్వచ్ఛత, పరిశుభ్రతపై దేశవ్యాప్త కార్యక్రమాన్ని రైల్వే శాఖ చేపట్టింది. రెండు వారాల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ముగింపు దశకు వచ్చిందని హైదరాబాద్ రైల్వే డీఆర్​ఎం ప్రసాద్ తెలిపారు.

author img

By

Published : Sep 28, 2019, 10:48 PM IST

రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్​ఎం

రైల్వే స్వచ్ఛత పక్వడా నినాదంతో రైల్వే అధికారులు రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో శుభ్రత, ప్లాస్టిక్​పై నిషేధం, తదితర అంశాలను పరిశీలించనున్నారు. హైదరాబాద్​లోని పాతబస్తీ, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హైదరాబాద్ రైల్వే ఉన్నతాధికారి ఎన్​ఎస్ఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్​ఎంసీ, ఐటీసీతో సహా స్థానిక వాలంటీర్లతో కలిసి స్టేషన్ సమీప ప్రాంతంలోని చెత్తను తొలగించారు. చెత్తను రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్లపై వేయకూడదని నివాసం చుట్టూ ఉన్న స్థానికులకు సూచించారు. అనంతరం ప్లాస్టిక్​ను వినియోగించొద్దని అవగాహన కల్పించారు.

రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్​ఎం

ఇవీ చూడండి : యురేనియం అన్వేషణ జీవోను రద్దు చేయాలి :వీహెచ్

రైల్వే స్వచ్ఛత పక్వడా నినాదంతో రైల్వే అధికారులు రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో శుభ్రత, ప్లాస్టిక్​పై నిషేధం, తదితర అంశాలను పరిశీలించనున్నారు. హైదరాబాద్​లోని పాతబస్తీ, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హైదరాబాద్ రైల్వే ఉన్నతాధికారి ఎన్​ఎస్ఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్​ఎంసీ, ఐటీసీతో సహా స్థానిక వాలంటీర్లతో కలిసి స్టేషన్ సమీప ప్రాంతంలోని చెత్తను తొలగించారు. చెత్తను రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్లపై వేయకూడదని నివాసం చుట్టూ ఉన్న స్థానికులకు సూచించారు. అనంతరం ప్లాస్టిక్​ను వినియోగించొద్దని అవగాహన కల్పించారు.

రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్​ఎం

ఇవీ చూడండి : యురేనియం అన్వేషణ జీవోను రద్దు చేయాలి :వీహెచ్

Intro:Tg_hyd_29_28_railway_swach_bharat_ab_ts10003.

రైల్వే స్వచ్ఛత పక్వడా నినాదంతో రైల్వే అధికారులు 2వారాల కార్యక్రమం దేశం మొత్తం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైల్వే స్టేషన్స్, ట్రైన్స్, స్టేషన్ పరిసర ప్రాంతాలలో శుభ్రత, ప్లాస్టిక్ నిషేధం,తదితర అంశాలు.

ఈ రోజు హైద్రాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో
రైల్వే ఉన్నత అధికారి NSR ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యి , ghmc, itc, స్థానిక వలేంటర్లతో కలిసి స్టేషన్ మరియు సమీప ప్రాంతంలోని చెత్తను తొలగించి,చుట్టూ ప్రక్కల నివాసం వుంటూన్న స్థానికులకు చెత్తను రైల్వే స్టేషన్ సమీపంలో, రోడ్లపై వెయ్యవద్దని, ప్లాస్టిక్ ను వినియోగిచవద్దని, వారికి అవగాహన కల్పించారు.

బైట్.. nsr ప్రసాద్ DRM/HYB ఉన్నత అధికారి.Body:ఉప్పుగూడConclusion:Md సుల్తాన్.9394450285.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.