ETV Bharat / state

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపితే ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో కంటే తెరాస పాలనలో ఇంజినీరింగ్ ఫీజులు పెరిగాయని ఆరోపించారు.

author img

By

Published : Jul 4, 2019, 5:10 PM IST

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

కాంగ్రెస్‌ హయాంలో కంటే తెరాస పాలనలో ఇంజినీరింగ్ ఫీజులు పెరిగాయని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆక్షేపించింది. కొంతమంది రాజకీయ నాయకులకు కాలేజీలు ఉన్నందున టీఎఫ్‌ఆర్‌సీపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఫీజులు మాత్రం పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కౌన్సెలింగ్​ జరుగుతుండగానే కాలేజీలు డొనేషన్లు గుంజుతున్నాయని దుయ్యబట్టారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారాన్ని పెంచితే ఎన్‌ఎస్‌యూఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

కాంగ్రెస్‌ హయాంలో కంటే తెరాస పాలనలో ఇంజినీరింగ్ ఫీజులు పెరిగాయని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆక్షేపించింది. కొంతమంది రాజకీయ నాయకులకు కాలేజీలు ఉన్నందున టీఎఫ్‌ఆర్‌సీపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఫీజులు మాత్రం పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కౌన్సెలింగ్​ జరుగుతుండగానే కాలేజీలు డొనేషన్లు గుంజుతున్నాయని దుయ్యబట్టారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారాన్ని పెంచితే ఎన్‌ఎస్‌యూఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:tg_wgl_51_04_mptc_la_pramaana_sweekaaram_av_ts10072_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా 8 మండలాల్లో ఈరోజు ఎంపీపీ వైస్ ఎంపిపి,ఎంపీటీసీ ల ప్రమాణస్వీకారం జరిగింది. ములుగు మండల పరిషత్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపిటిసిల ప్రమాణ స్వీకారానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ములుగు జెడ్పి చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Body:ss


Conclusion:no

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.