ETV Bharat / state

అన్నాదమ్ముల మధ్య వివాదం.. మధ్యలో బలైన శునకం..

author img

By

Published : May 29, 2020, 10:34 AM IST

అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ ఓ మూగజీవి ప్రాణాలు తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు శునకం దారుణంగా హత్యకు గురైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఒళ్లుగగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటన ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నంలో జరిగింది.

dog-killed-by-a-man-in-kaleepatnam-west-godavari-district
శునకాన్ని చంపిన వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బాలం శ్రీను, జయరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణలో శ్రీను.. జయరాజు పెంచుకుంటున్న శునకాన్ని దారుణంగా నరికి చంపాడు.

ఈ ఘటనపై జయరాజు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

శునకాన్ని చంపిన వీడియో వైరల్

ఇదీచదవండి.

'కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం'

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బాలం శ్రీను, జయరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణలో శ్రీను.. జయరాజు పెంచుకుంటున్న శునకాన్ని దారుణంగా నరికి చంపాడు.

ఈ ఘటనపై జయరాజు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

శునకాన్ని చంపిన వీడియో వైరల్

ఇదీచదవండి.

'కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.