హైదరాబాద్ వనస్థలిపురం డీమార్ట్ స్టోర్ వద్ద ఇంటర్ విద్యార్థి సతీశ్ మృతి చెందిన ఘటనపై యాజమాన్యం స్పందించింది. ఘటనపై తాము ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి ఔటింగ్ వచ్చిన సతీశ్... డీ మార్ట్లో షాపింగ్కి వెళ్లాడు. చాక్లెట్ దొంగతనం చేశాడన్న కారణంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా... భయంతో సొమ్మసిల్లి పడిపోయి మరణించాడు.
ఇవీ చూడండి : ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్ సహా విద్యార్థుల అరెస్ట్