ETV Bharat / state

'విద్యార్థి మృతిపై స్పందించిన డీ మార్ట్​ యాజమాన్యం' - Hyderabad Vanasthalipuram D Mart

డీమార్ట్​ షాపింగ్​మాల్​ వద్ద ఇంటర్​ విద్యార్థి సతీశ్​ మృతి చెందిన అంశంపై యాజమాన్యం స్పందించింది. ఘటనపై పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

D_MART
D_MART
author img

By

Published : Feb 17, 2020, 11:50 PM IST

హైదరాబాద్ వనస్థలిపురం డీమార్ట్ స్టోర్ వద్ద ఇంటర్ విద్యార్థి సతీశ్​ మృతి చెందిన ఘటనపై యాజమాన్యం స్పందించింది. ఘటనపై తాము ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.

ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి ఔటింగ్ వచ్చిన సతీశ్​... డీ మార్ట్​లో షాపింగ్​కి వెళ్లాడు. చాక్లెట్ దొంగతనం చేశాడన్న కారణంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా... భయంతో సొమ్మసిల్లి పడిపోయి మరణించాడు.

హైదరాబాద్ వనస్థలిపురం డీమార్ట్ స్టోర్ వద్ద ఇంటర్ విద్యార్థి సతీశ్​ మృతి చెందిన ఘటనపై యాజమాన్యం స్పందించింది. ఘటనపై తాము ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.

ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి ఔటింగ్ వచ్చిన సతీశ్​... డీ మార్ట్​లో షాపింగ్​కి వెళ్లాడు. చాక్లెట్ దొంగతనం చేశాడన్న కారణంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా... భయంతో సొమ్మసిల్లి పడిపోయి మరణించాడు.

D_MART
D_MART

ఇవీ చూడండి : ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్​ సహా విద్యార్థుల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.