ETV Bharat / state

ఓల్డ్​ బోయిన్​పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ - latest news on Distribution of free mattresses at Old Boin Palli

ఓల్డ్​ బోయిన్​పల్లిలో కింగ్​ ఆఫ్​ కింగ్స్ మినిస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అందె​ సుధాకర్​ దుప్పట్లు పంపిణీ చేశారు.

Distribution of free mattresses at Old Boin Palli
ఓల్డ్​ బోయిన్​పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ
author img

By

Published : Dec 9, 2019, 2:35 PM IST

మానవ సేవే మాధవ సేవ అని.. పేద ప్రజలకు సేవ చేయడమే పరమార్థమని కింగ్​ ఆఫ్ కింగ్స్​ మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్​ అందె సుధాకర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​​లోని ఓల్డ్ బోయిన్​పల్లిలో సంస్థ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేదలకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు.

కొన్ని సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుధాకర్​ తెలిపారు. తన వద్దకు వచ్చే పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలను ఆదుకునేందుకు పాటుపడతామన్నారు.

ఓల్డ్​ బోయిన్​పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ

ఇదీ చదవండి: దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

మానవ సేవే మాధవ సేవ అని.. పేద ప్రజలకు సేవ చేయడమే పరమార్థమని కింగ్​ ఆఫ్ కింగ్స్​ మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్​ అందె సుధాకర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​​లోని ఓల్డ్ బోయిన్​పల్లిలో సంస్థ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేదలకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు.

కొన్ని సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుధాకర్​ తెలిపారు. తన వద్దకు వచ్చే పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలను ఆదుకునేందుకు పాటుపడతామన్నారు.

ఓల్డ్​ బోయిన్​పల్లిలో ఉచిత దుప్పట్ల పంపిణీ

ఇదీ చదవండి: దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

Intro:సికింద్రాబాద్ యాంకర్..మానవసేవే మాధవసేవ అని పేద ప్రజలకు సేవ చేయడమే పరమార్థమని బోయిన్పల్లి పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ తెలిపారు.. ఓల్డ్ బోయిన్ పల్లి డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు.. కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ సంస్థ తరఫున వారి చేతుల మీదుగా దాదాపు 200 మందికి వికలాంగులకు, వితంతువులకు, మరియు అనాధ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు.. .సుధాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆదుకోవాలని వారికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు..నేటి సమాజంలో మనుషుల లో స్వార్థం పెరిగిపోయింది అని కానీ తాము మదర్ తెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడంలో తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు..తన స్వతహాగానే సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా భావం కలిగిన వారితో కూడా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు...తన వద్దకు వచ్చే పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు..భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలను ఆదుకునేందుకు పాటు పడతామని అన్నారు .. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు భాస్కర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు..
బైట్ సుధాకర్.పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు .Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.