ETV Bharat / state

ఏపీలో 'దిశ' చట్టం అమలు దిశగా అడుగు..

author img

By

Published : Jan 2, 2020, 11:33 PM IST

ఆంధ్రప్రదేశ్​లో దిశ చట్టం అమలు దిశగా మరో ముందడగు పడింది. ఈ చట్టం అమలు కోసం మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.

Dihsa act in ap
ఏపీలో 'దిశ' చట్టం అమలు దిశగా అడుగు..

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ... వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ... వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.

ఇదీ చదవండి:అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష... రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.