ETV Bharat / state

'డబుల్​ బెడ్​రూం ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి'

author img

By

Published : Jun 11, 2020, 6:02 PM IST

డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పరిశీలించారు. ఆజాద్​ చంద్రశేఖర్​ నగర్​లో ఆయన పర్యటించారు.

deputy-speaker-visit-construction works-of-double-bed-rooms-houses-at-azad-chandrasekhar-nagar-addagutta-division
అడ్డగుట్ట డివిజన్​లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పర్యటన

హైదరాబాద్​ అడ్డగుట్ట డివిజన్​లోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్​లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని కార్పొరేటర్ విజయకుమారితో కలిసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పరిశీలించారు.

48 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, స్థల వివాదంతో 24 ఇళ్లు మాత్రమే నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన 24 ఇళ్లు నిర్మించాలని, పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో జీహెచ్​ఎంసీ కమ్యూనిటీ హాల్​కు కేటాయించాలని సూచించారు.

తహసీల్దార్ సునీల్​కుమార్, తెరాస యువనేత రామేశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఇలా చేస్తే మీ పిల్లల టిక్‌టాక్‌ ఖాతాలు మీచేతిలో..!

హైదరాబాద్​ అడ్డగుట్ట డివిజన్​లోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్​లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని కార్పొరేటర్ విజయకుమారితో కలిసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పరిశీలించారు.

48 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, స్థల వివాదంతో 24 ఇళ్లు మాత్రమే నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన 24 ఇళ్లు నిర్మించాలని, పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో జీహెచ్​ఎంసీ కమ్యూనిటీ హాల్​కు కేటాయించాలని సూచించారు.

తహసీల్దార్ సునీల్​కుమార్, తెరాస యువనేత రామేశ్వర్ గౌడ్ హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఇలా చేస్తే మీ పిల్లల టిక్‌టాక్‌ ఖాతాలు మీచేతిలో..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.