ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బంది కృషి అభినందనీయం: పద్మారావు గౌడ్​ - corona virus

సికింద్రాబాద్​ నియోజకవర్గం పరిధిలోని పారిశుద్ధ్య సిబ్బందికి ఉపసభాపతి పద్మారావు గౌడ్​ పండ్లు, నిత్యావసర సరకులను అందజేశారు. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య సిబ్బంది కృషి అభినందనీయమన్నారు.

Deputy Speaker padmarao goud Groceries Distribution in hyderabad
పారిశుద్ధ్య సిబ్బంది కృషి అభినందనీయం: పద్మారావు గౌడ్​
author img

By

Published : May 8, 2020, 5:28 PM IST

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది కృషి అభినందనీయమని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని పారిశుద్ధ్య సిబ్బందికి ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

సీతాఫల్​మండి మల్టీపర్పస్ ఫంక్షన్​హాల్​లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారని, వారిని ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది కృషి అభినందనీయమని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని పారిశుద్ధ్య సిబ్బందికి ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

సీతాఫల్​మండి మల్టీపర్పస్ ఫంక్షన్​హాల్​లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారని, వారిని ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.