ETV Bharat / state

వరద బాధితులకు బియ్యం పంపిణీ చేసిన ఉపసభాపతి - హైదరాబాద్‌ తాజా వార్తలు

భారీ వర్షంతో నగరంలో మూసీ నదికి వరద తాకిడితో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఉపసభాపతి పద్మారావుగౌడ్‌ బియ్యం పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ నియోజక వర్గంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

deputy speaker distributed rice to musi flood people secunderabad
వరద బాధితులకు ఉపసభాపతి ఉచితంగా బియ్యం పంపిణీ
author img

By

Published : Oct 15, 2020, 9:01 PM IST

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అంబర్ నగర్, చంద్రబాబు నాయుడు నగర్ (తార్నాక, లాలాపేట) ప్రాంతాల్లో వర్షాలతో ఇబ్బంది పడిన బాధితులకు శాసనసభ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు ఉచితంగా 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెరాస యువనేతలు తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అంబర్ నగర్, చంద్రబాబు నాయుడు నగర్ (తార్నాక, లాలాపేట) ప్రాంతాల్లో వర్షాలతో ఇబ్బంది పడిన బాధితులకు శాసనసభ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు ఉచితంగా 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెరాస యువనేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.