మనీ సర్క్యూలేషన్ స్కీం పేరుతో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని కోరితే.. నమ్మొద్దొంటున్నారు పోలీసులు. మోసం చేసే ఉద్దేశ్యంతోనే అలా చెబుతారని హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నలుగురు యువకులు.. ఇలాంటి స్కీంపేరుతో ముగ్గురు మహిళల వద్ద.. రూ. 15 లక్షలు వసూలు చేశారు. విచారించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే న్యాయం జరిగేలా చూస్తామంటున్న.. సైబరాబాద్ ఆర్థిక నేరాల అదనపు డీసీపీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.
ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్లో ప్రారంభించే అవకాశం