ETV Bharat / state

ల్యాప్​టాప్​ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి - Hyderabad CCS

తక్కువ ధరకే ల్యాప్​టాప్​ అంటూ ఓఎల్ఎక్స్​లో ప్రకటనలిచ్చి ఇద్దరు యువకులకు సైబర్​ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. వారి వద్ద నుంచి రూ. 1.25 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

ల్యాప్​టాప్​ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి
ల్యాప్​టాప్​ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి
author img

By

Published : Apr 7, 2020, 6:32 AM IST

సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మోసపోతున్న వారిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా తక్కువ ధరకే ల్యాప్​టాప్​లంటూ ఓఎల్‌ఎక్స్​లో వచ్చిన ప్రకటనకు స్పందించిన ఇద్దరు విద్యార్థులు సైబర్​నేరగాళ్లకు చిక్కారు. ఆన్​లైన్​ మోసగాళ్లు ఇచ్చిన క్యూఆర్​కోడ్​కు యువకులిద్దరూ రూ. 1.25 లక్షలు పంపించారు. అప్పట్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయామని గ్రహించిన యువకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మోసపోతున్న వారిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా తక్కువ ధరకే ల్యాప్​టాప్​లంటూ ఓఎల్‌ఎక్స్​లో వచ్చిన ప్రకటనకు స్పందించిన ఇద్దరు విద్యార్థులు సైబర్​నేరగాళ్లకు చిక్కారు. ఆన్​లైన్​ మోసగాళ్లు ఇచ్చిన క్యూఆర్​కోడ్​కు యువకులిద్దరూ రూ. 1.25 లక్షలు పంపించారు. అప్పట్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయామని గ్రహించిన యువకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.