ETV Bharat / state

'పద్మశ్రీ' కనకరాజును సన్మానించిన సీఎస్​ సోమేశ్​కుమార్​

author img

By

Published : Jan 28, 2021, 12:35 PM IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కళాకారుడు కనకరాజును సీఎస్​ సోమేశ్​కుమార్​ సన్మానించారు. సచివాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.

CS somesh kumar honors PadmaShri Award recipient Kanakaraj
'పద్మశ్రీ' కనకరాజును సన్మానించిన సీఎస్​ సోమేశ్​కుమార్​

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ సన్మానించారు. సచివాలయంలో ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని కనకరాజు పేర్కొన్నారు. గుస్సాడీ నృత్యాన్ని మరింత మందికి నేర్పిస్తానని తెలిపారు. పద్మశ్రీ అవార్డు ఆదివాసీలకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

'పద్మశ్రీ' కనకరాజును సన్మానించిన సీఎస్​ సోమేశ్​కుమార్​

ఇదీ చూడండి: "గుస్సాడీ కనకరాజు'కు పద్మశ్రీ.. గిరిజన జాతికిచ్చిన పురస్కారం"

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ సన్మానించారు. సచివాలయంలో ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని కనకరాజు పేర్కొన్నారు. గుస్సాడీ నృత్యాన్ని మరింత మందికి నేర్పిస్తానని తెలిపారు. పద్మశ్రీ అవార్డు ఆదివాసీలకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

'పద్మశ్రీ' కనకరాజును సన్మానించిన సీఎస్​ సోమేశ్​కుమార్​

ఇదీ చూడండి: "గుస్సాడీ కనకరాజు'కు పద్మశ్రీ.. గిరిజన జాతికిచ్చిన పురస్కారం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.