ETV Bharat / state

"మీరూ... సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి"

భద్రత దృష్ట్యా అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ సీపీ సూచించారు. వనస్థలిపురంలోని ఆటోనగర్​లో నూతనంగా 26 సీసీ కెమెరాలు ప్రారంభించారు.

author img

By

Published : Mar 12, 2019, 5:25 PM IST

ఆటోనగర్​లో 26 సీసీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సీపీ
ఆటోనగర్​లో 26 సీసీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సీపీ
ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఆటోనగర్​లో 26 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. 'నేను సైతం' ద్వారా ఇంటింటికి కెమెరా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. రాచకొండ పరిధిలో 65 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని, లక్ష టార్గెట్​కు ప్రజలు సహకరించాలని కోరారు. కేసులు ఛేదించడం, నేరాల నియంత్రణలో కెమెరాలు ఉపయోగపడతాయని మహేశ్​ భగవత్ వెల్లడించారు.

ఇవీ చూడండి:మంచిర్యాల డీసీపీ రక్షిత మూర్తి తనిఖీలు

ఆటోనగర్​లో 26 సీసీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సీపీ
ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఆటోనగర్​లో 26 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. 'నేను సైతం' ద్వారా ఇంటింటికి కెమెరా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. రాచకొండ పరిధిలో 65 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని, లక్ష టార్గెట్​కు ప్రజలు సహకరించాలని కోరారు. కేసులు ఛేదించడం, నేరాల నియంత్రణలో కెమెరాలు ఉపయోగపడతాయని మహేశ్​ భగవత్ వెల్లడించారు.

ఇవీ చూడండి:మంచిర్యాల డీసీపీ రక్షిత మూర్తి తనిఖీలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.