ETV Bharat / state

గో సం'రక్షణ' అందరి కర్తవ్యం

హైదరాబాద్ టూరిజం ప్లాజా హోటల్​లో ఆవుల వధ, వాటి సంరక్షణ పైన మేధోమథన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆవుల అక్రమ రవాణా, వాటి వధ, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

author img

By

Published : Jul 28, 2019, 10:27 PM IST

గో సం'రక్షణ' అందరి కర్తవ్యం

ఆవు సంరక్షణ అనేది మతంతో ముడిపడిన అంశం కాదని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సభ్యుడు నిరూప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆవులను రక్షించుకోవటం ప్రతి పౌరుని బాధ్యత అని.. ఏరకంగాను ఆవును వధించటం అనేది చట్టరీత్యా నేరమని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ టూరిజం ప్లాజా హోటల్​లో ఆవుల వధ, వాటి సంరక్షణ పైన ఏర్పాటు చేసిన మేధోమథన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అహం టాక్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ చర్చాగోష్టిలో ఆవుల అక్రమ రవాణా, వాటి వధ, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. నమ్మాకాలు, చట్టాలు, శాస్త్రాలు ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆవుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, గోశాలలను పెంచాలని వక్తలు డిమాండ్ చేశారు.

గో సం'రక్షణ' అందరి కర్తవ్యం

ఇవీచూడండి: 'లౌకికవాదం నుంచి ఏనాడూ వెనక్కి తగ్గని వ్యక్తి జైపాల్​'

ఆవు సంరక్షణ అనేది మతంతో ముడిపడిన అంశం కాదని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సభ్యుడు నిరూప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆవులను రక్షించుకోవటం ప్రతి పౌరుని బాధ్యత అని.. ఏరకంగాను ఆవును వధించటం అనేది చట్టరీత్యా నేరమని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ టూరిజం ప్లాజా హోటల్​లో ఆవుల వధ, వాటి సంరక్షణ పైన ఏర్పాటు చేసిన మేధోమథన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అహం టాక్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ చర్చాగోష్టిలో ఆవుల అక్రమ రవాణా, వాటి వధ, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. నమ్మాకాలు, చట్టాలు, శాస్త్రాలు ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆవుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, గోశాలలను పెంచాలని వక్తలు డిమాండ్ చేశారు.

గో సం'రక్షణ' అందరి కర్తవ్యం

ఇవీచూడండి: 'లౌకికవాదం నుంచి ఏనాడూ వెనక్కి తగ్గని వ్యక్తి జైపాల్​'

Intro:tg_hyd_57_28_nacharam_bonalu_av_ts10022 Ganesh_ou campus (. ) హైదరాబాద్ నాచారంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.. ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి బోనాలు సమర్పిచి మొక్కులు తీర్చుకున్నారు.. నాచారంలోని శ్రీ మహంకాళి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. శివటాత్తులతో పునకాలతో బోనాలు సమర్పించారు..


Body:tg_hyd_57_28_nacharam_bonalu_av_ts10022


Conclusion:tg_hyd_57_28_nacharam_bonalu_av_ts10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.