ETV Bharat / state

బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

author img

By

Published : Jul 26, 2020, 10:43 AM IST

కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయిన గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా రుద్రవరంలో జరిగింది.

corona-positive-pregnant-lady-gives-birth-to-baby-in-rudravaram-at-krunool-district
బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

కరోనా బారిన పడిన గర్భిణీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. నంద్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే ఆమె ప్రసవించింది. ప్రస్తుతం ఆమె నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

కరోనా బారిన పడిన గర్భిణీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. నంద్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే ఆమె ప్రసవించింది. ప్రస్తుతం ఆమె నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఇదీ చదవండి: మంచు శిఖరంపై మరపురాని విజయానికి 21 వసంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.