ETV Bharat / state

కరోనాపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్‌లో 10కె రన్

కరోనాపై అవగాహన కోసం 'హెచ్' ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్​లో 10కె రన్​ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు.

author img

By

Published : Jan 3, 2021, 9:43 AM IST

Updated : Jan 3, 2021, 9:55 AM IST

corona-awareness-walk-held-in-uppal
కరోనాపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్‌లో 10కె రన్

ఉప్పల్​లో 'హెచ్​' ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కె పరుగు నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. జెండా ఊపి 10కె రన్​ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన కలిగి ఉండాలని... కనీస జాగ్రత్తలు పాటించాలని మహేశ్ సూచించారు. ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని... అయినా సరే జాగ్రత్తలు తప్పని సరి తీసుకోవాలని పేర్కొన్నారు.

కరోనాపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్‌లో 10కె రన్

ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం

ఉప్పల్​లో 'హెచ్​' ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కె పరుగు నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. జెండా ఊపి 10కె రన్​ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన కలిగి ఉండాలని... కనీస జాగ్రత్తలు పాటించాలని మహేశ్ సూచించారు. ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని... అయినా సరే జాగ్రత్తలు తప్పని సరి తీసుకోవాలని పేర్కొన్నారు.

కరోనాపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్‌లో 10కె రన్

ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం

Last Updated : Jan 3, 2021, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.