ETV Bharat / state

ఓయూ పరిధిలో ఆర్పీఎఫ్​ కవాతు

ఓయూ పరిధిలోని మానికేశ్వరీనగర్​లో పోలీసులు ఓటింగ్​ విధానంపై అవగాహన కల్పించి, నిర్బంధ తనిఖీలు చేశారు.

author img

By

Published : Mar 20, 2019, 12:36 AM IST

నిర్బంధ తనిఖీలు

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓయూ పరిధి లోని మానికేశ్వరీనగర్​లో పోలీసులు ప్రజలకు పోలింగ్​పై అవగాహన కల్పించారు. అనంతరం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజల్లో భయాలను తొలగించేందుకు వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకునేందుకు ఆర్పీఎఫ్​ సిబ్బందితో కవాతు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు.

నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి:అన్నం తినండి... బాగా చదువుకోండి...

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓయూ పరిధి లోని మానికేశ్వరీనగర్​లో పోలీసులు ప్రజలకు పోలింగ్​పై అవగాహన కల్పించారు. అనంతరం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజల్లో భయాలను తొలగించేందుకు వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకునేందుకు ఆర్పీఎఫ్​ సిబ్బందితో కవాతు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు.

నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి:అన్నం తినండి... బాగా చదువుకోండి...

Intro:TG_KRN_11_19_Kamadhanam_Av_C2
యాంకర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ పండుగను పురస్కరించుకుని ఒక రోజు ముందు రాత్రి చేసి కామ దహన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు కుమ్మరి ఇంటి నుంచి కొండని స్వర్ణకారుల ఇంటి నుంచి రతీ మన్మధుల చిత్రపటాలను ఊరేగిస్తూ తీసుకోవచ్చా అనంతరం ప్రత్యేక పూజలు చేసి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు


Body:dhahanam


Conclusion:TG_KRN_11_19_Kamadhanam_Av_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.