ETV Bharat / state

ఈసారైనా మాకు అవకాశం ఇవ్వండి..!

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్​ ఆశించిన అభ్యర్థులకు లోక్​సభ పోరును చూపించి బుజ్జగించారు. అదే హామీని గుర్తుచేస్తూ...ఆశావహులంతా ఇప్పుడు హస్తినలో మకాం వేశారు. అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

author img

By

Published : Mar 14, 2019, 8:29 PM IST

దిల్లీలో నేతల పడిగాపులు..!

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులు దిల్లీ చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దృష్ట్యా తమకు సీట్లు కేటాయించాలంటూ నేతలు పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈసారైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఆనందరావు, నల్గొండ నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, వరంగల్ నుంచి మానవతా రాయ్, జహీరాబాద్ నుంచి సుభాశ్ ​రెడ్డి సహా పలువురు నేతలు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దిల్లీలో నేతల పడిగాపులు..!

ఇవీ చూడండి:ఎన్నికల కోడ్​ను ప్రతిఒక్కరూ పాటించాలి

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులు దిల్లీ చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దృష్ట్యా తమకు సీట్లు కేటాయించాలంటూ నేతలు పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈసారైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఆనందరావు, నల్గొండ నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, వరంగల్ నుంచి మానవతా రాయ్, జహీరాబాద్ నుంచి సుభాశ్ ​రెడ్డి సహా పలువురు నేతలు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దిల్లీలో నేతల పడిగాపులు..!

ఇవీ చూడండి:ఎన్నికల కోడ్​ను ప్రతిఒక్కరూ పాటించాలి

Intro:hyd-tg39-14-polytechnic student


Body:polytechnic student numbering 21481 who have been detaind from taking their exams


Conclusion:all india democratic organisation demand

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.