ధరణి సేవలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో పాటు కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి.. ఈ 5 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్ర స్థాయి పరిస్థితిని తెలుసుకుని అనంతరం సమస్యల పరిష్కారానికి సీఎం తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: ఆత్మగౌరవం కాపాడుకునేందుకే మహాసభ : వీఆర్వోల సంఘం