ఏపీలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
విచారణ జరిపిస్తాం..
ఆస్పత్రి ఘటనపై తగిన విచారణ జరిపిస్తామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. రోగుల బంధువులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: రుయా ఆసుపత్రి ఘటనపై స్పందించిన జనసేన అధినేత