ETV Bharat / state

ఏపీ సీఎం జగన్​ అక్రమాస్తుల కేసుపై నేడే విచారణ...

author img

By

Published : Jan 31, 2020, 6:58 AM IST

Updated : Jan 31, 2020, 7:11 AM IST

సీబీఐ, ఈడీ కోర్టులో నేడు ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరగనుంది. సీబీఐ 11 ఛార్జిషీట్లు.. ఈడీ 5 అభియోగ పత్రాలపై విచారణ చేపట్టనున్నారు.

cm jagan illegal assets cases inquiry today
cm jagan illegal assets cases inquiry today

అక్రమాస్తుల కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్ రెడ్డి... కచ్చితంగా హాజరు కావాలని ఈ నెల 24న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరవుతారా లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం హైకోర్టును జగన్ ఆశ్రయించినప్పటికీ.. విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా పడింది.

ఈ రోజు విచారణకైనా మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. తమ వద్ద పిటిషన్ పెండింగులో ఉందని.. సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చని జగన్ తరఫు న్యాయవాదులకు హైకోర్టు ఇటీవల సూచించింది.

అక్రమాస్తుల కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్ రెడ్డి... కచ్చితంగా హాజరు కావాలని ఈ నెల 24న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరవుతారా లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం హైకోర్టును జగన్ ఆశ్రయించినప్పటికీ.. విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా పడింది.

ఈ రోజు విచారణకైనా మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. తమ వద్ద పిటిషన్ పెండింగులో ఉందని.. సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చని జగన్ తరఫు న్యాయవాదులకు హైకోర్టు ఇటీవల సూచించింది.

ఇదీ చదవండి: అక్రమాస్తుల కేసులో జగన్‌ పిటిషన్లు కొట్టివేసిన సీబీఐ కోర్టు

Last Updated : Jan 31, 2020, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.