ETV Bharat / state

పల్లా శ్రీనివాసరావును పరామర్శించేెందుకు రానున్న తెదేపా అధినేత

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు పరామర్శించనున్నారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు.

author img

By

Published : Feb 15, 2021, 10:27 PM IST

chandrababu-tour-in-vishaka
పల్లా శ్రీనివాసరావును పరామర్శించేెందుకు రానున్న తెదేపా అధినేత

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. పార్టీ అధినేత చంద్రబాబు రేపు పరామర్శిస్తారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తెదేపా పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

ఉద్యమస్ఫూర్తితో ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. తెలుగు ప్రజల ఉక్కు సంకల్పం ముందు జగన్‌ కుట్ర రాజకీయాలు సాగవని చంద్రబాబు అన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. పార్టీ అధినేత చంద్రబాబు రేపు పరామర్శిస్తారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తెదేపా పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

ఉద్యమస్ఫూర్తితో ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. తెలుగు ప్రజల ఉక్కు సంకల్పం ముందు జగన్‌ కుట్ర రాజకీయాలు సాగవని చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి: ప్రతిధ్వని: రక్తమోడుతున్న రహదారులు.. ఘోర ప్రమాదాలకు కారణాలేంటి ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.