ETV Bharat / state

జాతికి దిక్సూచి 'ఏకాత్మ మానవతా వాదం' - పండిట్‌ దీన్‌దయాల్‌ జయంతి వేడుకలు

పండిట్‌ దీన్‌దయాల్‌ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతా వాదం జాతికి దిక్సూచి లాంటిదని మహారాష్ట్ర మాజీ గవర్నర్, భాజపా సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగార్ రావు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొన్నారు.

జాతికి దిక్సూచి 'ఏకాత్మ మానవతా వాదం'
author img

By

Published : Sep 25, 2019, 7:37 PM IST

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పండిట్‌ దీన్‌దయాల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్​ నేత విద్యాసాగర్​ రావు దీన్‌దయాల్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండే రోజుల్లో వాటికి ప్రత్యామ్నాయంగా 'ఏకాత్మ మానవతా వాదం' సిద్ధాతం ఆయన ప్రతిపాదించారని వెల్లడించారు. దీన్​దయాల్​ పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా తనను తాను సమాజానికి సమర్పించుకున్నరని వెల్లడించారు.

జాతికి దిక్సూచి 'ఏకాత్మ మానవతా వాదం'

ఇవీచూడండి: హైదరాబాద్​వాసులకు తప్పని వాన తిప్పలు

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పండిట్‌ దీన్‌దయాల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్​ నేత విద్యాసాగర్​ రావు దీన్‌దయాల్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండే రోజుల్లో వాటికి ప్రత్యామ్నాయంగా 'ఏకాత్మ మానవతా వాదం' సిద్ధాతం ఆయన ప్రతిపాదించారని వెల్లడించారు. దీన్​దయాల్​ పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా తనను తాను సమాజానికి సమర్పించుకున్నరని వెల్లడించారు.

జాతికి దిక్సూచి 'ఏకాత్మ మానవతా వాదం'

ఇవీచూడండి: హైదరాబాద్​వాసులకు తప్పని వాన తిప్పలు

TG_Hyd_46_25_Mandakrishna_On_Maha_Deeksha_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq ( ) సామాజిక న్యాయం లేని మంత్రివర్గాన్ని కేసీఆర్‌ రద్దు చేసుకోవాలని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు సరైన వాటా దక్కెలా మళ్లీ మంత్రివర్గాన్ని రూపొందించాలని కోరారు. అదే విధంగా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు జనాభా ప్రకారంగా చోటుకల్పించాలని కోరుతూ వచ్చే నెల 13న తలపెట్టిన సకల జనుల మహా దీక్షను అక్టోబర్ 20వ తేదీకి మార్చినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఆ రోజున ఇందిరాపార్కు వద్ద జరిగే సకల జనుల మహాదీక్షలో వైశ్య, బ్రాహ్మణులకు కూడా వాటా దక్కాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. దొరల అధిపత్యాన్ని పెంచుకోవడానికే ప్రస్తుత మంత్రివర్గం ఉందని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 90శాతం వాటా ఎందుకు లేదని ప్రశ్నించారు. బైట్‌: మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.