ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్​తో కేంద్ర బృందం సమావేశం - review meeting on corona virus latest News

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్​తో కేంద్ర బృందం సమావేశం
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్​తో కేంద్ర బృందం సమావేశం
author img

By

Published : Aug 10, 2020, 11:30 AM IST

Updated : Aug 10, 2020, 12:07 PM IST

11:27 August 10

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్​తో కేంద్ర బృందం సమావేశం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. సీఎస్‌, అధికారులతో నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై సమీక్షించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు

11:27 August 10

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్​తో కేంద్ర బృందం సమావేశం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. సీఎస్‌, అధికారులతో నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై సమీక్షించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు

Last Updated : Aug 10, 2020, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.