ETV Bharat / state

విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరాం​ - kodandaram talks on vijayareddy murder

తహసీల్దార్​ విజయారెడ్డి సజీవ దహనం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఆమె భౌతిక కాయానికి నివాళులర్పిచారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.​

విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరామ్​
author img

By

Published : Nov 5, 2019, 12:27 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కొదండరాం​ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ లేకపోవడం దారుణమన్నారు. ఈ హత్య ఒక వ్యక్తి చేసింది కాదని... వాస్తవాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరపించాలని డిమాండ్‌ చేశారు. విజయారెడ్డి నివాసానికి వెళ్లిన కొదండరాం​... ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

స్థానిక అధికార పార్టీ నాయకులే పనిచేయకుండా అడ్డుకున్నారని విజయారెడ్డి తనకు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరాం​

ఇదీ చూడండి: నిందితుడిని ఉపేక్షించేది లేదు: సత్యవతి రాఠోడ్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కొదండరాం​ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ లేకపోవడం దారుణమన్నారు. ఈ హత్య ఒక వ్యక్తి చేసింది కాదని... వాస్తవాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరపించాలని డిమాండ్‌ చేశారు. విజయారెడ్డి నివాసానికి వెళ్లిన కొదండరాం​... ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

స్థానిక అధికార పార్టీ నాయకులే పనిచేయకుండా అడ్డుకున్నారని విజయారెడ్డి తనకు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరాం​

ఇదీ చూడండి: నిందితుడిని ఉపేక్షించేది లేదు: సత్యవతి రాఠోడ్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.