ETV Bharat / state

AP: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

author img

By

Published : Jun 14, 2021, 1:27 PM IST

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టు జులై 1కి వాయిదా వేసింది.

jagan
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ కౌంటర్‌పై.. రఘురామ కృష్ణరాజు రీజాయిండర్ దాఖలు చేశారు. జగన్​ తరఫు న్యాయవాది వాదనలకు సమయం కోరారు. పిటిషన్‌పై విచారణ జులై 1కి వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ కౌంటర్‌పై.. రఘురామ కృష్ణరాజు రీజాయిండర్ దాఖలు చేశారు. జగన్​ తరఫు న్యాయవాది వాదనలకు సమయం కోరారు. పిటిషన్‌పై విచారణ జులై 1కి వాయిదా పడింది.

ఇదీ చదవండి: L.Ramana: 'పార్టీలో చేరాలని తెరాస, భాజపా నన్ను సంప్రదించాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.