హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫామ్లో గేదె పాలను సిబ్బంది పిండారు. అనంతరం ఎంగిలి చేసి.. పాలలో గేదె తాగే నీళ్లను కలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జహంగీర్ డైరీ ఫామ్ యజమానిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!