ETV Bharat / state

అమీర్​పేట మెట్రో స్టేషన్​లో బాంబు కలకలం

author img

By

Published : Jul 16, 2019, 9:50 PM IST

ఎస్​ఆర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్​పేట మెట్రో స్టేషన్ వద్ద బాంబు పెట్టారన్న వార్త కలకలం సృష్టించింది. తనిఖీలు చేసిన పోలీసులు అక్కడ ఏమీలేదని తేల్చారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనని నిర్ధారించారు.

అమీర్​పేట మెట్రో స్టేషన్​లో బాంబు కలకలం

కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్​ అమీర్​పేట మెట్రో స్టేషన్ వద్ద బాంబు పెట్టారన్న వార్త ప్రజల్లో ఆందోళన రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్​స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​లతో ​ ఘటనా స్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎవరో ఆకతాయిలు ఆయిల్​ డబ్బాను స్టేషన్​లో పెట్టి దాన్ని బాంబు అని ప్రచారం చేశారని నిర్ధారించారు. బాంబు లేదన్న సమాచారంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

అమీర్​పేట మెట్రో స్టేషన్​లో బాంబు కలకలం
ఇదీ చూడండి: టీవీఎస్​ వాహనాన్ని ఢీకొన్న ఎంఈవో కారు.. ఇద్దరు మృతి

కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్​ అమీర్​పేట మెట్రో స్టేషన్ వద్ద బాంబు పెట్టారన్న వార్త ప్రజల్లో ఆందోళన రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్​స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​లతో ​ ఘటనా స్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎవరో ఆకతాయిలు ఆయిల్​ డబ్బాను స్టేషన్​లో పెట్టి దాన్ని బాంబు అని ప్రచారం చేశారని నిర్ధారించారు. బాంబు లేదన్న సమాచారంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

అమీర్​పేట మెట్రో స్టేషన్​లో బాంబు కలకలం
ఇదీ చూడండి: టీవీఎస్​ వాహనాన్ని ఢీకొన్న ఎంఈవో కారు.. ఇద్దరు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.