ETV Bharat / state

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించాలి: లక్ష్మణ్ - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్

హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భాజపాపై విశ్వాసం పెరుగుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు.

వినాయక పూజ నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్
author img

By

Published : Sep 2, 2019, 12:48 PM IST

వినాయక పూజ నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్

హైదరాబాద్​లోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినాయక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ తరపున పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు , విద్యుత్ కనెక్షన్, మరుగు దొడ్లు తదితర మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తోందని లక్షణ్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం

వినాయక పూజ నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్

హైదరాబాద్​లోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినాయక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ తరపున పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు , విద్యుత్ కనెక్షన్, మరుగు దొడ్లు తదితర మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తోందని లక్షణ్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం

Intro:Body:

http://newsroom-new.etvbharat.org/etvnewsroom/#/access/login


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.