ETV Bharat / state

'కరోనా ఆపత్కాలంలో పేదలకు అండగా నిలవాలి' - groceries distribution in secundrabad

లాక్​డౌన్​లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న సాయి బృందానికి భాజపా నాయకులు గరికపాటి మోహన్​రావు అభినందనలు తెలిపారు.

bjp leader garikapati mohan rao praised secundrabad youth for helping poor in corona crisis
'కరోనా ఆపత్కాలంలో పేదలకు అండగా నిలవాలి'
author img

By

Published : May 30, 2020, 3:18 PM IST

సికింద్రాబాద్​ అల్వాల్​లో సాయి పాండమిక్​ టాస్క్​ఫోర్స్​ బృందం ఆధ్వర్యంలో భాజపా నేత గరికపాటి మోహన్​రావు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి పేదలకు అండగా నిలుస్తోన్న బృందాన్ని అభినందించారు.

ప్రతి ఒక్కరు ఈ బృందాన్ని స్ఫూర్తి తీసుకుని కరోనాపై కలిసి పోరాడాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని గరికపాటి విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్​ అల్వాల్​లో సాయి పాండమిక్​ టాస్క్​ఫోర్స్​ బృందం ఆధ్వర్యంలో భాజపా నేత గరికపాటి మోహన్​రావు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి పేదలకు అండగా నిలుస్తోన్న బృందాన్ని అభినందించారు.

ప్రతి ఒక్కరు ఈ బృందాన్ని స్ఫూర్తి తీసుకుని కరోనాపై కలిసి పోరాడాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని గరికపాటి విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.