ETV Bharat / state

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్​ అంబేడ్కర్​ 128వ జయంతి వేడుకలు ట్యాంక్​బండ్​ వద్ద ఘనంగా జరిగాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

author img

By

Published : Apr 14, 2019, 1:23 PM IST

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు. అంబేడ్కర్​ విగ్రహానికి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

ఇదీ చదవండి: 'దార్శనికుడు అనే పదం అంబేడ్కర్​కు సరైన గౌరవం'

హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు. అంబేడ్కర్​ విగ్రహానికి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

ఇదీ చదవండి: 'దార్శనికుడు అనే పదం అంబేడ్కర్​కు సరైన గౌరవం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.