ETV Bharat / state

ఓవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా మార్చాలి: సంజయ్​

రాష్ట్ర ప్రభుత్వం ఓవైసీ ఆసుపత్రిని వెంటనే ఐసోలేషన్ వార్డుగా మార్చాలని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్​ చేశారు.

author img

By

Published : Apr 2, 2020, 11:55 AM IST

Updated : Apr 2, 2020, 1:25 PM IST

BJP MP Bandi sanjay Latest news
BJP MP Bandi sanjay Latest news

ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. మైనారిటీ ఓట్లతో రాజకీయ పబ్బం గడిపే ఓవైసీ.. కరోనా వైరస్ నివారణకు పిలుపునివ్వకపోవటం సిగ్గుచేటన్నారు.

గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడిని ఖండించకపోవటం, కరోనా బారినపడిన ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఓవైసీకి తగదని బండి సంజయ్​ విమర్శించారు.

ఓవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా మార్చాలి: సంజయ్​

ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. మైనారిటీ ఓట్లతో రాజకీయ పబ్బం గడిపే ఓవైసీ.. కరోనా వైరస్ నివారణకు పిలుపునివ్వకపోవటం సిగ్గుచేటన్నారు.

గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడిని ఖండించకపోవటం, కరోనా బారినపడిన ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఓవైసీకి తగదని బండి సంజయ్​ విమర్శించారు.

ఓవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా మార్చాలి: సంజయ్​
Last Updated : Apr 2, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.