ETV Bharat / state

రిహాబిలిటేషన్ సెంటర్​కు బాబుమోహన్​ సాయం - babu mohan help to rehabilation center in hyderabad

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని కూకట్​పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్​కు 250 కిలోల బియ్యం, 50 కేజీల పప్పు, చింతపండు, 500 మాస్కులను భాజపా నేత బాబుమోహన్​ పంపిణీ చేశారు.

babu mohan help to rehabilation center in hyderabad
రిహాబిలిటేషన్ సెంటర్​కు బాబుమోహన్​ సాయం
author img

By

Published : Apr 15, 2020, 2:38 AM IST

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్​కు భాజపా నేత బాబుమోహన్​ సాయం చేశారు. 250 కిలోల బియ్యం,50 కేజీల పప్పు,చింతపండు,500 మాస్కులను అందించారు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటించాలన్నారు.

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్​కు భాజపా నేత బాబుమోహన్​ సాయం చేశారు. 250 కిలోల బియ్యం,50 కేజీల పప్పు,చింతపండు,500 మాస్కులను అందించారు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటించాలన్నారు.

ఇదీ చూడండి:- 'లాక్​డౌన్​ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.