ETV Bharat / state

'లాయర్లను పోలీసులు బెదిరిస్తున్నారనడం సమంజసమా?' - ఏపీ తాజా వార్తలు

న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై మాట్లాడారు.

ap home minister
'లాయర్లను పోలీసులు బెదిరిస్తున్నారనడం సమంజసమా?'
author img

By

Published : Oct 9, 2020, 1:53 PM IST

అక్రమ నిర్బంధం విషయంలో పిటిషన్ ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటూ.. మీడియా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ విధంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

స్పందించిన హోం మంత్రి.. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తే ఊరుకుంటారా? అని తిరిగి ప్రశ్నించారు. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అన్నారు.

అక్రమ నిర్బంధం విషయంలో పిటిషన్ ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటూ.. మీడియా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ విధంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

స్పందించిన హోం మంత్రి.. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తే ఊరుకుంటారా? అని తిరిగి ప్రశ్నించారు. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అన్నారు.


ఇవీ చూడండి: 'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.