ETV Bharat / state

యురేనియంపై అఖిలపక్షం పోరు బాట

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశం జనసేన ఆధ్వర్యంలో జరగనుంది.

author img

By

Published : Sep 16, 2019, 5:11 AM IST

Updated : Sep 16, 2019, 7:43 AM IST

యురేనియంపై అఖిలపక్షం పోరు బాట

జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని దసపల్లా హోటల్​లో యురేనియం తవ్వకాల అనుమతులకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేండ్ల మనోహర్​, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు హోటల్​లో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్, తెదేపా, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెజస, తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు సమావేశంలో పాల్గొంటారని సమాచారం.

యురేనియంపై అఖిలపక్షం పోరు బాట

ఇదీచూడండి: పడవ ప్రమాదంలో గోల్కొండ వాసి గల్లంతు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని దసపల్లా హోటల్​లో యురేనియం తవ్వకాల అనుమతులకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేండ్ల మనోహర్​, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు హోటల్​లో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్, తెదేపా, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెజస, తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు సమావేశంలో పాల్గొంటారని సమాచారం.

యురేనియంపై అఖిలపక్షం పోరు బాట

ఇదీచూడండి: పడవ ప్రమాదంలో గోల్కొండ వాసి గల్లంతు

Intro:Body:Conclusion:
Last Updated : Sep 16, 2019, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.