ETV Bharat / state

'చిట్టెన్​రాజు చమత్కార రచనల్లో సిద్ధహస్తుడు' - americakulasa kathalu kamamishulu

అమెరికాలోని హ్యూస్టన్‌ నగర వాస్తవ్యులు, ప్రముఖ రచయిత డా.వంగూరి చిట్టెన్‌రాజు రచించిన ‘అమెరికా కులాస కథలూ.. కమామీషులూ’ కథా సంపుటి ఆవిష్కరణ సభను సోమవారం నిర్వహించారు.

americakulasa kathalu kamamishulu book launch
'చిట్టెన్​రాజు చమత్కార రచనలు చేయండలో సిద్ధహస్తుడు'
author img

By

Published : Dec 17, 2019, 3:18 PM IST

వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభ సౌజన్యంతో కళా సుబ్బారావు కళావేదికలో నెలనెలా తెలుగు వెన్నెల 154వ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ రచయిత డా.వంగూరి చిట్టెన్​రాజు రచించిన "అమెరికా కులాస కథలూ- కమామీషులూ" పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిట్టెన్‌రాజు చమత్కార రచనలు చేయడంలో సిద్ధహస్తుడని సిధారెడ్డి ప్రశంసించారు. చిట్టెన్‌రాజును ప్రపంచస్థాయి హాస్యరచయితగా హస్యబ్రహ్మ శంకర్ నారాయణ అభివర్ణించారు.

వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభ సౌజన్యంతో కళా సుబ్బారావు కళావేదికలో నెలనెలా తెలుగు వెన్నెల 154వ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ రచయిత డా.వంగూరి చిట్టెన్​రాజు రచించిన "అమెరికా కులాస కథలూ- కమామీషులూ" పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిట్టెన్‌రాజు చమత్కార రచనలు చేయడంలో సిద్ధహస్తుడని సిధారెడ్డి ప్రశంసించారు. చిట్టెన్‌రాజును ప్రపంచస్థాయి హాస్యరచయితగా హస్యబ్రహ్మ శంకర్ నారాయణ అభివర్ణించారు.

ఇవీ చూడండి: అతని కంట పడితే "గుంత" మాయం

TG_HYD_06_17_Chitten_Raj_Book_Release_AB_TS10017 Contributern : S NAGARAJU Note : Feed On Mojo Ph...9346919348 ( ) సమాజంలో ప్రతి మనిషి నిండుగా నవ్వలేని వారు నిండుగా జీవించలేరని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిద్దారెడ్డి అన్నారు. డాక్టర్‌ వంగూరి చిట్టెన్‌రాజు రచించిన అమెరికాకులాసా కథలూ కమామీషులూ పుస్తకాన్ని హైదరాబాద్‌ శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళా వేదికలో వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, గానసభ సంయుక్తంగా నిర్వహించిన కార్యాక్రమంలో అతిధులు అవిష్కరించారు. ఇక్కడ హస్య బ్రహ్మ శంకర నారాయణ.., అమెరికాలో హస్యబ్రహ్మ చిట్టెన్‌ రాజు అని ఆయన కొనియాడారు. వ్యవస్థలో నిండుగా నవ్వడం చాలా కష్టమన్నారు. నవ్వుల్లో అనేక రకాలున్నాయని, వాటిలో లేత నవ్వులు, వికార నవ్వులు, అర్థం కానీ నవ్వులుంటాయని, కొన్ని నవ్వులు ఎప్పటికీ అర్థం కాని విధంగా ఉంటాయన్నారు. హస్యక్షరాలున్న పుస్తకం చిట్టెన్‌ రాజు అమెరికాకులాసా కథలూ కమామీషులూలో ఉన్నాయన్నారు. తెలంగాణలో తెలుగుకు డోకాలేదని హస్యబ్రహ్మ శంకర్‌ నారాయణ అన్నారు. నందిని సిద్దారెడ్డి తెలుగు పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నాగేటి చారల్లో తెలంగాణ ఉందని, మన చేతి చాళల్లో తెలుగు ఉందన్నారు. చిట్టెన్‌ రాజు నలబై ఏళ్ళ క్రితమే ముంబాయిలో ఐఐటి పూర్తి చేసి తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుతం దేశ విదేశాల్లోని ఇంజనీర్లు, వైద్యులు తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేస్తున్నారని, కానీ తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏ మాత్రం తెలుగు వికాసానికి పాటుపడడం లేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు.. బైట్‌.... నందిని సిద్దారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు, బైట్‌.... శంకర నారాయణ, హస్య బ్రహ్య,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.