ETV Bharat / state

షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే భేటీ - తెలంగాణలో వైఎస్ ‌షర్మిల కొత్త పార్టీ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి వైఎస్ ‌షర్మిల... తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆమెతో భేటీ అవుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి.. హైదరాబాద్​లో షర్మిలతో సమావేశమయ్యారు.

sharmila, alla ramakrishnareddy
షర్మిల, రామకృష్ణారెడ్డి
author img

By

Published : Feb 12, 2021, 3:22 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి వైఎస్ ‌షర్మిలతో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసంలో ఆమెను రామకృష్ణారెడ్డి కలిశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ అని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి వైఎస్ ‌షర్మిలతో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసంలో ఆమెను రామకృష్ణారెడ్డి కలిశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ అని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ మున్సిపాలిటీలో పని జరగాలంటే ముడుపులు చెల్లించాల్సిందే.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.