ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిలతో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని షర్మిల నివాసంలో ఆమెను రామకృష్ణారెడ్డి కలిశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ అని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆ మున్సిపాలిటీలో పని జరగాలంటే ముడుపులు చెల్లించాల్సిందే.!