ETV Bharat / state

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: దానకిశోర్​

బేగంపేట్​లోని మెట్రో రైల్ కార్యాలయంలో నగర సమన్వయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్‌ దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Aug 17, 2019, 12:47 PM IST

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: దానకిశోర్​

హైదరాబాద్ బేగంపేట్​లోని మెట్రో రైల్ కార్యాలయంలో నిర్వహించిన నగర సమన్వయ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్‌ దానకిషోర్ హాజరయ్యారు. నగరంలో వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లన్నీ పాడవుతున్నాయనీ.. యుద్ధ ప్రాతిపాదికన వాటికి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశానికి దానకిషోర్​తో పాటు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీశ్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: దానకిశోర్​

ఇదీ చూడండి: మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా?

హైదరాబాద్ బేగంపేట్​లోని మెట్రో రైల్ కార్యాలయంలో నిర్వహించిన నగర సమన్వయ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్‌ దానకిషోర్ హాజరయ్యారు. నగరంలో వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లన్నీ పాడవుతున్నాయనీ.. యుద్ధ ప్రాతిపాదికన వాటికి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశానికి దానకిషోర్​తో పాటు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీశ్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: దానకిశోర్​

ఇదీ చూడండి: మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.