ETV Bharat / state

ఎల్బీనగర్​లో జరగబోయే ఆర్​ఎస్​ఎస్​ సభకు ఏర్పాట్లు పూర్తి - ఎల్బీనగర్​లో జరగబోయే ఆర్​ఎస్​ఎస్​ సభకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ ఎల్పీ నగర్​లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే ఆర్​ఎస్ఎస్​ తెలంగాణ ప్రాంతం విజయ సంకల్ప శిబిరానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

rss
ఎల్బీనగర్​లో జరగబోయే ఆర్​ఎస్​ఎస్​ సభకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Dec 25, 2019, 12:43 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ విభాగం.. 'విజయ సంకల్ప శిబిరం' పేరుతో హైదరాబాద్ ఎల్బీనగర్​లోని సరూర్ నగర్ స్టేడియంలో సాయంత్రం భారీ సభ ఏర్పాటు చేసింది. సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి అవార్డు గ్రహీత, బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఐఐటీ ఛైర్మన్ బి. వి.ఆర్ మోహన్ రెడ్డి, ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్​లు హాజరుకానున్నారు.

ప్రధాన వేదికపై 16 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మైదానంలో సుమారు 25 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభం అవుతుందని అంతకు ముందే 4 చోట్ల నుంచి ర్యాలీగా వచ్చి ఎల్బీనగర్​లో సంఘ్ సభ్యులు కలుసుకొని ర్యాలీకి సభా స్థలానికి చేరుకుంటారు.

ఎల్బీనగర్​లో జరగబోయే ఆర్​ఎస్​ఎస్​ సభకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: క్రిస్మస్​ వేళ మంచులో సైనికుల సంబురాలు​

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ విభాగం.. 'విజయ సంకల్ప శిబిరం' పేరుతో హైదరాబాద్ ఎల్బీనగర్​లోని సరూర్ నగర్ స్టేడియంలో సాయంత్రం భారీ సభ ఏర్పాటు చేసింది. సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి అవార్డు గ్రహీత, బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఐఐటీ ఛైర్మన్ బి. వి.ఆర్ మోహన్ రెడ్డి, ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్​లు హాజరుకానున్నారు.

ప్రధాన వేదికపై 16 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మైదానంలో సుమారు 25 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభం అవుతుందని అంతకు ముందే 4 చోట్ల నుంచి ర్యాలీగా వచ్చి ఎల్బీనగర్​లో సంఘ్ సభ్యులు కలుసుకొని ర్యాలీకి సభా స్థలానికి చేరుకుంటారు.

ఎల్బీనగర్​లో జరగబోయే ఆర్​ఎస్​ఎస్​ సభకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: క్రిస్మస్​ వేళ మంచులో సైనికుల సంబురాలు​

Intro:హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ తెలంగాణ ప్రాంతం విజయ సంకల్ప శిబిరం పేరుతో ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన భారీ సభకి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పద్మావతి అవార్డు గ్రహీత బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఐఐటి చైర్మన్ బి. వి. ఆర్ మోహన్ రెడ్డి, ఆర్ యస్ యస్ పరమపూజనీయ సర్ సంఘ్ చాలక్ డా!! మోహన్ భాగవత్ లు హజరుకానున్నారు. దీనిలో ప్రధాన వేధిక పై 16 మంది కూర్చునే విదంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. మైదానంలో సుమారు 25 వేళ మందికి సరిపడా విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం5 గంటలకి సభ ప్రారంభం అవుతుందని అంతకు ముందు 4 చోట్ల నుండి ర్యాలీ గా వచ్చి ఎల్బీనగర్ లో కలిసిన అనంతరం సభ స్థలానికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది.Body:TG_Hyd_19_25_Rastiya Swayam sevak sangh_Av_TS10012Conclusion:TG_Hyd_19_25_Rastiya Swayam sevak sangh_Av_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.