ETV Bharat / state

'ఆ విషయం బయటపెట్టినందుకే రేవంత్​ రెడ్డిని జైలుకు పంపారు'​ - తెలంగాణ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో భూఆక్రమణలపై నిస్పక్షపాతంగా విచారణ చేయించి, నిజాలు నిగ్గుతేల్చాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. క్యాబినెట్‌ మంత్రులుగా ఉంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించింది.

aicc secretary sampath
aicc secretary sampath
author img

By

Published : May 7, 2021, 7:46 PM IST

Updated : May 7, 2021, 8:35 PM IST

తెలంగాణలో భూకబ్జాలు తారాస్థాయికి చేరాయని, పేదలు, దేవుడి మాన్యాలనే మంత్రులు ఆక్రమించుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ ఆక్షేపించారు. మంత్రుల వారీగా భూములు ఏ విధంగా ఆక్రమణలకు పాల్పడ్డారో... మీడియాకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జి, సీబీఐతో నిస్పక్షపాతంగా విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్​ పామ్‌హౌస్​ను 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించినట్లు ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడిస్తే జైలుకు పంపారని ఆరోపించారు.

తెలంగాణలో భూకబ్జాలు తారాస్థాయికి చేరాయని, పేదలు, దేవుడి మాన్యాలనే మంత్రులు ఆక్రమించుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ ఆక్షేపించారు. మంత్రుల వారీగా భూములు ఏ విధంగా ఆక్రమణలకు పాల్పడ్డారో... మీడియాకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జి, సీబీఐతో నిస్పక్షపాతంగా విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్​ పామ్‌హౌస్​ను 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించినట్లు ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడిస్తే జైలుకు పంపారని ఆరోపించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Last Updated : May 7, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.