ETV Bharat / state

పోలీసుల కళ్లు గప్పి ఉడాయింపు

అతడు పలు చోరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని విచారణ నిమిత్తం రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్​కు తీసుకొచ్చారు. పోలీసుల కన్నుగప్పి అతగాడు ఉడాయించాడు.

author img

By

Published : Jul 13, 2019, 5:17 PM IST

Updated : Jul 13, 2019, 8:01 PM IST

వ్యక్తి పరార్

పోలీసుల కళ్లుగప్పి ఓ దొంగ ఠాణా నుంచి ఉడాయించిన ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్​నగర్ పోలీస్​ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన ప్రభు అనే దొంగను పట్టుకుని ఎస్‌ఆర్​నగర్ క్రైమ్‌ బ్రాంచ్​ పోలీసుల అధీనంలో విచారణ కోసం ఉంచారు. అర్ధరాత్రి పోలీసులు గాఢ నిద్రలో ఉండగా నిందితుడు ప్రభు పోలీస్ స్టేషన్‌ నుంచి పారిపోయాడు. నిందితుని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

పోలీసుల కళ్లు గప్పి ఊడాయింపు

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 50 మంది బాలకార్మికుల విముక్తి

పోలీసుల కళ్లుగప్పి ఓ దొంగ ఠాణా నుంచి ఉడాయించిన ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్​నగర్ పోలీస్​ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన ప్రభు అనే దొంగను పట్టుకుని ఎస్‌ఆర్​నగర్ క్రైమ్‌ బ్రాంచ్​ పోలీసుల అధీనంలో విచారణ కోసం ఉంచారు. అర్ధరాత్రి పోలీసులు గాఢ నిద్రలో ఉండగా నిందితుడు ప్రభు పోలీస్ స్టేషన్‌ నుంచి పారిపోయాడు. నిందితుని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

పోలీసుల కళ్లు గప్పి ఊడాయింపు

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 50 మంది బాలకార్మికుల విముక్తి

Last Updated : Jul 13, 2019, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.