ETV Bharat / state

కరోనా పంజా: రాష్ట్రంలో మరో 6,542 కొవిడ్ కేసులు

author img

By

Published : Apr 21, 2021, 9:23 AM IST

Updated : Apr 21, 2021, 9:40 AM IST

corona
కరోనా

09:21 April 21

కరోనా పంజా: రాష్ట్రంలో మరో 6,542 కొవిడ్ కేసులు

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోమరో 6,542 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో కొత్తగా మరో 20 మంది మృతి చెందారు. తాజాగా మరో 2,887 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.  

రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు 46 వేలు దాటాయి. ప్రస్తుతం 46,488 కొవిడ్​ యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 1,30,105 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 898 కొవిడ్​ కేసులు రాగా.. మేడ్చల్-570, రంగారెడ్డి-532, నిజామాబాద్‌-427, సంగారెడ్డి-320, నల్గొండ-285, మహబూబ్‌నగర్-263, వరంగల్ అర్బన్‌- 244, జగిత్యాల- 230, ఖమ్మం- 246, కామారెడ్డి జిల్లా- 235 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

09:21 April 21

కరోనా పంజా: రాష్ట్రంలో మరో 6,542 కొవిడ్ కేసులు

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోమరో 6,542 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో కొత్తగా మరో 20 మంది మృతి చెందారు. తాజాగా మరో 2,887 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.  

రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు 46 వేలు దాటాయి. ప్రస్తుతం 46,488 కొవిడ్​ యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 1,30,105 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 898 కొవిడ్​ కేసులు రాగా.. మేడ్చల్-570, రంగారెడ్డి-532, నిజామాబాద్‌-427, సంగారెడ్డి-320, నల్గొండ-285, మహబూబ్‌నగర్-263, వరంగల్ అర్బన్‌- 244, జగిత్యాల- 230, ఖమ్మం- 246, కామారెడ్డి జిల్లా- 235 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Last Updated : Apr 21, 2021, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.