ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు, 3 మరణాలు

author img

By

Published : Nov 30, 2020, 8:52 AM IST

Updated : Nov 30, 2020, 9:21 AM IST

593 new corona cases registered in Telangana
రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు, 3 మరణాలు

08:50 November 30

రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు, 3 మరణాలు

 రాష్ట్రంలో కొత్తగా 593 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,69,816కు పెరిగింది. కరోనాకు ముగ్గురు బలవ్వగా... ఇప్పటివరకు 1,458 మంది మృతి చెందారు. తాజాగా 1,058 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ 2,58,336 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,455కి చేరుకుంది.  

రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో7,946 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 119  కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

08:50 November 30

రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు, 3 మరణాలు

 రాష్ట్రంలో కొత్తగా 593 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,69,816కు పెరిగింది. కరోనాకు ముగ్గురు బలవ్వగా... ఇప్పటివరకు 1,458 మంది మృతి చెందారు. తాజాగా 1,058 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ 2,58,336 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,455కి చేరుకుంది.  

రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో7,946 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 119  కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

Last Updated : Nov 30, 2020, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.