రాష్ట్రంలో కొత్తగా 474 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,85,939 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,538 మంది మరణించారు. కరోనా నుంచి మరో 592 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,78,523 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 474 కరోనా కేసులు, 3 మరణాలు
తెలంగాణలో కొత్తగా మరో 474 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఇప్పటివరకు 2 లక్షల 85 వేల 939 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు 1538 మంది బలయ్యారు.
![రాష్ట్రంలో కొత్తగా 474 కరోనా కేసులు, 3 మరణాలు corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10054193-1030-10054193-1609301951548.jpg?imwidth=3840)
రాష్ట్రంలో ప్రస్తుతం 5,878 యాక్టివ్ కేసులుండగా.. 3,735 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మహిళకు యూకే వైరస్
రాష్ట్రంలో కొత్తగా 474 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,85,939 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,538 మంది మరణించారు. కరోనా నుంచి మరో 592 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,78,523 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,878 యాక్టివ్ కేసులుండగా.. 3,735 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మహిళకు యూకే వైరస్