ETV Bharat / state

రాష్ట్రంలో 2 లక్షల 88 వేలు దాటిన కరోనా బాధితులు - Number of corona victims in Telangana

రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు, 2 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,88,410కు చేరింది. ఇప్పటి వరకు వైరస్​తో 1,556 మంది మరణించారు.

telangana corona cases
రాష్ట్రంలో 2 లక్షల 88 వేలు దాటిన కరోనా బాధితులు
author img

By

Published : Jan 6, 2021, 9:46 AM IST

రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,88,410కు చేరింది. వైరస్​తో మొత్తం 1,556 మంది మరణించారు.

కొత్తగా కోలుకున్న 472 మందితో కలిపి 2,81,872 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,982 యాక్టివ్ కేసులు ఉండగా... 2,748 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 82 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,88,410కు చేరింది. వైరస్​తో మొత్తం 1,556 మంది మరణించారు.

కొత్తగా కోలుకున్న 472 మందితో కలిపి 2,81,872 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,982 యాక్టివ్ కేసులు ఉండగా... 2,748 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 82 కొవిడ్​ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.