ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు, రెండు మరణాలు

author img

By

Published : Dec 21, 2020, 9:56 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం తాజాగా 316 మందికి వైరస్ సోకగా.. ఇద్దరు మృతి చెందారు. వైరస్ బారి నుంచి ఇప్పటివరకు 2,73,625 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు, రెండు మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు, రెండు మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు మరణాలు సంభవించాయి. మొత్తం ఇప్పటివరకు 2,81,730 కరోనా కేసులు నమోదుకాగా... కరోనాతో ఇప్పటివరకు 1,515 మంది మృతిచెందారు. వైరస్ నుంచి మరో 612 మంది బాధితులు కోలుకున్నారు.

మొత్తం 2,73,625 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,467 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 86 కరోనా కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి: 'అగ్గిపెట్టెల సేకరణ'లో ఆ బాలిక ఛాంపియన్

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు మరణాలు సంభవించాయి. మొత్తం ఇప్పటివరకు 2,81,730 కరోనా కేసులు నమోదుకాగా... కరోనాతో ఇప్పటివరకు 1,515 మంది మృతిచెందారు. వైరస్ నుంచి మరో 612 మంది బాధితులు కోలుకున్నారు.

మొత్తం 2,73,625 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,467 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 86 కరోనా కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి: 'అగ్గిపెట్టెల సేకరణ'లో ఆ బాలిక ఛాంపియన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.