ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Jan 11, 2021, 9:06 AM IST

Updated : Jan 11, 2021, 9:27 AM IST

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి
224 new corona cases has reported in telangana to day

09:05 January 11

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. తాజాగా వైరస్​తో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,566కు పెరిగింది.  

కొత్తగా కొవిడ్​ నుంచి  461 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,924కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,518 కొవిడ్​ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,439 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 56 కరోనా కేసులొచ్చాయి.  

ఇదీ చదవండి: టీకా పంపిణీపై సీఎంలతో నేడు ప్రధాని భేటీ

09:05 January 11

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. తాజాగా వైరస్​తో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,566కు పెరిగింది.  

కొత్తగా కొవిడ్​ నుంచి  461 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,924కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,518 కొవిడ్​ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,439 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 56 కరోనా కేసులొచ్చాయి.  

ఇదీ చదవండి: టీకా పంపిణీపై సీఎంలతో నేడు ప్రధాని భేటీ

Last Updated : Jan 11, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.