ETV Bharat / state

షిరిడి వరకు 18వ  పాదయాత్ర.. - హైదరాబాద్ చైతన్యపురిలోని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా స్వాగతం పలికారు.

సాయి బృందావన్ నుంచి షిరిడి వరకు 18వ సారి పాదయాత్ర చేస్తున్న గంట నారాయణ స్వామికి హైదరాబాద్ చైతన్యపురిలోని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా స్వాగతం పలికారు.

షిరిడి వరకు 18వ పాదయాత్ర..
author img

By

Published : Nov 18, 2019, 7:54 AM IST

18వ సారి పాదయాత్ర చేస్తున్న గంట నారాయణ స్వామికి హైదరాబాద్ చైతన్యపురిలోని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా స్వాగత వేడుక నిర్వహించారు. సాయి బృందావన్ నుంచి షిరిడి వరకు వరకు 16 రోజుల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.

షిరిడి వరకు 18వ పాదయాత్ర..

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

18వ సారి పాదయాత్ర చేస్తున్న గంట నారాయణ స్వామికి హైదరాబాద్ చైతన్యపురిలోని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా స్వాగత వేడుక నిర్వహించారు. సాయి బృందావన్ నుంచి షిరిడి వరకు వరకు 16 రోజుల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.

షిరిడి వరకు 18వ పాదయాత్ర..

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

Intro:Body:

ss


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.