ETV Bharat / state

క్వారంటైన్​కు బ్యాంక్ ఉద్యోగులు

author img

By

Published : May 17, 2020, 4:20 PM IST

హైదరాబాద్​లోని ఓ బ్యాంక్​లో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను అధికారులు క్వారంటైన్​కు తరలించారు.

Hyderabad corona latest news
Hyderabad corona latest news

భాగ్యనగరంలోని పురానాపూల్ ఎస్​బీఐ బ్యాంక్​ బ్రాంచ్​లోకి నిన్న మధ్యాహ్నం 2గంటల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న కస్టమర్ వచ్చాడనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

భాగ్యనగరంలోని పురానాపూల్ ఎస్​బీఐ బ్యాంక్​ బ్రాంచ్​లోకి నిన్న మధ్యాహ్నం 2గంటల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న కస్టమర్ వచ్చాడనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.