ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్దేశించారు. డీసీసీ సమావేశాలు నిర్వహించి కసరత్తు ప్రారంభించాలన్నారు.

author img

By

Published : Jul 4, 2019, 6:13 PM IST

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

పురపాలక ఎన్నికలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 7లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించి, రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

ఇదీ చూడండి: 'అసంబ్లీ సమావేశాల ముందే రైతు రుణమాఫీ చేపట్టాలి'

పురపాలక ఎన్నికలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 7లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించి, రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

ఇదీ చూడండి: 'అసంబ్లీ సమావేశాల ముందే రైతు రుణమాఫీ చేపట్టాలి'

Intro:యాంకర్ వాయిస్.... ఎం పి టి సి ఎంపీపీ ల పదవీకాలం ముగియడంతో ఈ రోజు నూతన మండల ప్రజా పరిషత్ పాలక వర్గం మెదక్ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ప్రమాణస్వీకారం చేశారు ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నూతనంగా ఏర్పడిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గా.కుచ ను పల్లి గ్రామానికి చెందిన షేర్ నారాయణరెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరయ్యారు అలాగే మెదక్ ఎంపీగా ర్యాలమడుగు గ్రామానికి చెందిన యమున ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరయ్యారు... వీరితో పాటు ఎంపిటిసిలు కో ఆప్షన్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారుBody:విజువల్స్Conclusion:ఎన్ శేఖర్ మెదక్ క్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.